Header Banner

రోజుకు నాలుగుసార్లు టీ తాగుతున్నారా.. అయితే ఇది తప్పనిసరిగా తెలుసుకోండి!

  Mon Jun 09, 2025 16:25        Health

టీ అనేది చాలా మందికి ఉన్న ఒక విడిదీయలేని అలవాటు.. టీ లేకుండా కొంతమంది తమ రోజును కూడా మొదలుపెట్టలేరు.. ఈ టీ వలన కొన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. టీ తాగడం వలన ఓత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. నరాలు ఉత్తేజితమవుతాయి. ముఖ్యంగా భారతీయులు రోజుకు రెండు నుంచి మూడుసార్లు తప్పకుండా టీ తాగుతూ ఉంటారు. టీ తాగడం వల్ల మైండ్ ఫ్రెష్ అవ్వడమే కాకుండా మానసిక సమస్యలకు కూడా కాస్త పరిష్కారం లభిస్తుంది. కొంతమంది అయితే ఏకంగా నాలుగు నుంచి ఐదు సార్లు కూడా టీ తాగుతుంటారు. మరి కొంతమంది అయితే, టీ తాగే క్రమంలో కొన్ని రకాల బిస్కెట్స్‌ తో పాటు బ్రెడ్ తింటూ ఉంటారు.

 నిజానికి ఆరోగ్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. టీ తాగిన తర్వాత కొన్ని రకాల పదార్థాలు తినడం మంచిది కాదట..అవేంటో ఇక్కడ తెలుసుకుందాం... ముఖ్యంగా టీ తాగిన తర్వాత బెల్లంతో తయారు చేసిన ఆహార పదార్థాలు తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. టీ తాగిన తర్వాత పండ్లు తినకూడదు. టీలో ఉండే టానిన్లు పండ్లలోని పోషకాలను శరీరం గ్రహించకుండా ఆపుతాయి. ఇది గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలకు దారితీస్తుంది. టీ తాగిన వెంటనే చల్లని పదార్థాలు తినడం తాగడం వంటివి చేస్తే ఎన్నో పొట్ట సమస్యలు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. టీ తాగిన తర్వాత చల్లని పదార్థాలు తినడం మానుకోవాలి. వేడి టీ తాగిన తర్వాత చల్లనివి తింటే జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది.

ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో మరో ముందడుగు! మొదటి దశకు సుమారు..

 

జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ఆ మాజీ మంత్రిపై మరో కేసు నమోదు! వైసీపీలో హైటెన్షన్..

 

కృష్ణంరాజు కాదు నికృష్ఠం రాజు.. అతను జర్నలిస్ట్ ముసుగేసుకున్న జగనిస్ట్! వారి బతుకులు రోడ్డుపాలవడం ఖాయం!

 

కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ - కొత్త మంత్రులు వీరేనాఆ వర్గాల వారికే..

 

సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!

 

పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..

 

జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!

 

 8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!

 

అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారుదరఖాస్తు చేసుకోండి!

 

షుగర్ అని భయపడుతున్నారా.. అయితే దీన్ని తీసుకోవడం వల్ల ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు!

 

రెడ్ అలర్ట్! ఆ జిల్లాల్లో కుండ పోత వర్షాలు! ప్రజలు బయటకు రావద్దు!

 

గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!

 

బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లుఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #tea #lovers #tetime #chai #four #times #day #health #good #bad